తిరుమలలో లడ్డూ టోకెన్లకు కియాస్కులు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం లడ్డూ కౌంటర్ల దగ్గర సెల్ఫ్ సర్వీస్ కియాస్క్లను ఏర్పాటు చేసింది. టచ్ స్క్రీన్ ఉండే ఆ మెషీన్ దగ్గర, ఎవరికైనా అదనపు లడ్డూలు కావాలంటే టోకెన్లు తీసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ ద్వారా లడ్డూ టోకెన్లు జారీ అవుతాయి. కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు టీటీడీ ఈ ప్రయత్నం చేస్తోంది. తిరుమలలో వేర్వేరు లడ్డూ కౌంటర్ల దగ్గర ఈ కొత్త కియాస్క్ మెషీన్లను ఏర్పాటు చేశారు. పేమెంట్ సక్సెస్ అయ్యాక […]
Continue Reading