తిరుమలలో లడ్డూ టోకెన్లకు కియాస్కులు

తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌క్తుల కోసం ల‌డ్డూ కౌంట‌ర్ల దగ్గర సెల్ఫ్ స‌ర్వీస్ కియాస్క్‌ల‌ను ఏర్పాటు చేసింది. ట‌చ్ స్క్రీన్ ఉండే ఆ మెషీన్ దగ్గర, ఎవరికైనా అద‌న‌పు ల‌డ్డూలు కావాలంటే టోకెన్లు తీసుకోవ‌చ్చు. యూపీఐ పేమెంట్ ద్వారా ల‌డ్డూ టోకెన్లు జారీ అవుతాయి. కౌంట‌ర్ల దగ్గర ర‌ద్దీని తగ్గించేందుకు టీటీడీ ఈ ప్రయత్నం చేస్తోంది. తిరుమ‌ల‌లో వేర్వేరు ల‌డ్డూ కౌంట‌ర్ల దగ్గర ఈ కొత్త కియాస్క్ మెషీన్లను ఏర్పాటు చేశారు. పేమెంట్ స‌క్సెస్ అయ్యాక […]

Continue Reading

5 సార్లు తప్పించుకున్నాడు.. ఆరోసారి బలయ్యాడు

గద్వాల సర్వేయర్ హత్యకేసులో సంచలన విషయాలు గద్వాల సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రియుడి కోసం భర్త తేజేశ్వర్ ను హత్యచేసిన ఘటనలో పోలీసుల కీలక విషయాలు బయటపెట్టారు. తేజేశ్వర్ ఐదు సార్లు ప్రాణగండం నుంచి తప్పించుకున్నన్నాడు.. కానీ ఆరోసారి మాత్రం హంతకుల బారినుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ కేసులో భార్య ఐశ్వర్యదే కీ రోల్ గా పోలీసులు చెబుతున్నారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో కొన్నేళ్లుగా ఐశ్వర్య అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలరావు […]

Continue Reading

విదేశాల్లో చదువులు ఆగినట్టేనా ?

న్యూఢిల్లీ : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టే కుదిరి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. 11 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో అక్కడి జన జీవనం భయానకంగా మారింది. జెరూసలెం, టెహ్రాన్ లాంటి కొన్ని నగరాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు . యుద్ధభూమి నుంచి భారత పౌరులను స్వదేశానికి తరలించే ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఐదు రోజుల్లో ఇరాన్ నుంచి ఎనిమిది విమానాల్లో 1700 మందికి పైగా భారతీయులు ఇళ్ళకు […]

Continue Reading

భారీగా తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు !

తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జులై చివరి నాటికి లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థలు కొత్త పాలకమండలి చేతుల్లో వెళ్ళిపోతాయి. గ్రామాల్లో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ మొదలయ్యింది. అయవతే రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు తగ్గబోతున్నాయని తెలుస్తోంది. మొత్తం 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్ నిర్వహించేందుకు […]

Continue Reading

కలెక్షన్లు కుమ్మేస్తున్న‘కుబేర’

రూ.100 కోట్ల క్లబ్ కు దగ్గరలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర “కుబేర” కలెక్షన్లు కంటిన్యూ చేస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే అద్భుతమైన కలెక్షన్లతో వీరవిహారం చేసిన ఈ సినిమా.. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కింగ్ నాగార్జున, కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కుబేర”. ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు […]

Continue Reading

ప్రియుడితో కలిసి తల్లినే చంపిన బాలిక

జీడిపెట్ల పరిధిలో దారుణం మానవ సంబంధాలు మట్టికలిసిపోతున్నాయి అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. పట్టుమని 16 ఏళ్లు కూడా లేవు. అప్పుడే ప్రేమ..పెద్దవాళ్లపై పగ. ప్రేమకు అడ్డొస్తుందనే కోపంతో కని పెంచి పెద్దచేసిన కన్నతల్లినే మట్టుబెట్టిందో కూతురు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో జరిగిందీ దారుణ ఘటన. ప్రియుడితో కలసి తన కన్నతల్లిని హతమార్చిందో బాలిక. ఈ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎల్బీనగర్‌లో నివాసముండే సట్ల అంజలి కూతురు పదో తరగతి చదువుతోంది. ఆ బాలికకు శివ […]

Continue Reading

సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’కు బ్రేక్

సిరీస్ అటకెక్కినట్లే స్టార్ బ్యూటీ సమంతపై ఆడియన్స్ లో అప్పుడూ ఇప్పుుడు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లను కూడా ప్లాన్ చేస్తోంది. 2023 లో ‘విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి తర్వాత, మే 9 న ‘శుభం’ అనే హర్రర్ కామెడీతో నిర్మాతగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ మూవీలో స్పెషల్ రోల్ కూడా చేసింది. మరో వైపు హిందీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సమంత, గత […]

Continue Reading

‘కన్నప్ప’ బుకింగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్

ఒక్క రోజు టార్గెట్ రూ.100కోట్లు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ఈ నెల 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక విష్ణు అయితే ఈ సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. భారీ క్యాస్టింగ్, బిగ్ బడ్జెట్‌తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘కన్నప్ప’ పై […]

Continue Reading

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో చాబహార్ పోర్ట్ పై ఎఫెక్ట్

ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC). ఈ రెండూ భారత్‌కు ఎందుకు చాలా కీలకం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో వీటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అన్నది ఇప్పుడు భారత్ కు టెన్షన్ గా మారింది. చాబహార్ పోర్ట్ అంటే ఏంటి? చాబహార్ పోర్ట్ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో, ఒమన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఇది ఇరాన్‌కు ఏకైక సముద్ర ఓడరేవు. ఈ పోర్ట్ భారత్‌కు చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇది భారత్‌కు ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ […]

Continue Reading

కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ సీటుపై లొల్లి

ఒక్క సీటుకు ఆరుగురు పోటీ (యువ తెలంగాణ, హైదరాబాద్ ): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరగబోయే ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన యుద్ధమే నడుస్తోంది. ఈ ఎమ్మెల్యే సీటు కోసం కాంగ్రెస్‌లో ఏకంగా ఆరుగురు నాయకులు పోటీ పడుతున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. అన్ని పార్టీలూ ఇప్పటి నుంచే వ్యూహాలు ప్రిపేర్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌లో మాత్రం సీటు కోసం గొడవలు మొదలయ్యాయి. […]

Continue Reading