జ్యోతి మల్హోత్రా… హైదరాబాద్ ని టార్గెట్ చేసిందా ?

జ్యోతి మల్హోత్రా…ఒకప్పుడు ట్రావెల్ టూర్స్ చేసే య్యూటూబర్…బ్లాగర్….ఇప్పుడామెను దేశద్రోహి అంటున్నారు. మన దేశ సైనిక రహస్యాలను పాకిస్థాన్ కు అమ్ముకుంది. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఢిల్లీలోని పాక్ ఎంబసీతో సంబంధాలు… పాకిస్తాన్ కి టూర్ కి వెళ్ళడం…. అక్కడ ప్రముఖులతో ఇంటర్వూలు చేయడం.. ఇవన్నీ దేశ ద్రోహి జ్యోతి మల్హోత్రాకు చాలా ఈజీగా మారాయి. అయితే ఆమె మూలాలు హైదరాబాద్ లోనూ కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి కీలక […]

Continue Reading

లాక్ చేసిన ‘కింగ్ డమ్’ యూనిట్… సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫోటో విడుదల

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ డమ్’ రిలీజ్ వాయిదా పడింది. మునుపు మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై 4న థియేటర్లకు రానుంది. అయితే సినిమాపై హైప్ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త అప్డేట్‌తో అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. తాజాగా విజయ్ దేవరకొండ స్వయంగా ఓ కీలక అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సినిమా ఫైనల్‌గా లాక్ చేశామంటూ తెలియజేశాడు. […]

Continue Reading

జైలర్-2లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య?

జైలర్-2 సినిమాపై రోజుకో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తున్నారు. మొదటి పార్టులో కనిపించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ రెండో భాగంలోనూ ఉండనున్నారు. తాజాగా సమాచారం ప్రకారం, నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు […]

Continue Reading

సరస్వతీ పుష్కరాల మహిమ తెలుసుకోండి!

  సప్తసింధువుల్లో ఒకటి అయిన పరమ పవిత్ర సరస్వతీ నది, భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం సంపాదించుకుంది. బ్రహ్మదేవుడి అర్ధాంగిగా చెప్పబడే వాగ్దేవి ఈ నదిగా అవతరించిందని పురాణాల పర్యాయంగా భావించబడుతుంది. వేదాలలో విశేషంగా కీర్తించబడిన ఈ నది నేడు చాలాచోట్ల అంతర్వాహినిగా ఉన్నా, దాని పవిత్రత మాత్రం అచంచలంగా కొనసాగుతోంది. వ్యాసుడు–భాగవత సృజనకు ప్రేరణ ఒక రోజు వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరాన బదరికాశ్రమంలో ధ్యానంలో లీనమయ్యాడు. వేదాల విభజన, భారత రచన చేసినా […]

Continue Reading

పీఓకేపై అటు నుంచి దాడికి ప్లాన్? పాక్ కి షాక్ తప్పదా?

పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై భారత్ ఊహించని దాడి చేసేందుకు ఓ రహస్య ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడి భారత్ నుంచి కాకుండా, ఆశ్చర్యకరంగా తజకిస్తాన్ నుంచి జరగనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, తజకిస్తాన్‌లోని ఆయనీ వైమానిక స్థావరం నుంచి భారత యుద్ధ విమానాలు దాడులు చేయనున్నాయట. పీఓకేకి, తజకిస్తాన్‌కి మధ్య వఖాన్ కారిడార్ అనే ఎవరి ఆధీనంలోనూ లేని భూభాగం ఉంది. ఈ మార్గం గుండా భారత […]

Continue Reading

ఇండో పాక్ టెన్షన్ – 7న సివిల్ మాక్ డ్రిల్ – రెడీగా ఉండండి!

యుద్ధ మేఘాల మధ్య దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్లులు – ప్రజలకు కేంద్రం హెచ్చరిక పాకిస్థాన్‌-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ క్షణం యుద్ధం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. సివిల్ మాక్ డ్రిల్స్ – ఎందుకు ? పాకిస్థాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నెల 7న […]

Continue Reading

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్త తప్పదు !

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్తలే ప్రాణరక్షకాలు! ఈ మధ్యకాలంలో గుండెపోటు అనేది యువతలో కూడా కనిపిస్తున్నది. గుండెకు సంబంధించిన సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో, ముందస్తు జాగ్రత్తలతో గుండె జబ్బులను నివారించవచ్చు. తాజా లాన్సెట్ కమిషన్ నివేదిక ప్రకారం, గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్సకు కన్నా, ముందు దశల్లోనే పూడికలను గుర్తించి నివారించడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేస్తోంది.   గుండెపోటు ఎలా వస్తుంది? గుండె కూడా ఒక కండరమే. ఇది పని చేయడానికి రక్తం అవసరం. […]

Continue Reading

తాగి బండి నడుపుతావా ? మైండ్ ఉందా ?: జాన్వీ క‌పూర్ ఫైర్

ఈ మ‌ధ్య మ‌ద్యం మ‌త్తులో ఎన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి మ‌నం చూస్తూనే ఉన్నాం. పురుషులతో పాటు మ‌హిళ‌లు కూడా మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ని న‌డుపుతూ ప‌లువురి మ‌ర‌ణానికి కార‌ణం అవుతున్నారు. తాజాగా జైపూర్‌లో ఒక మహిళ మద్యం మత్తులో కారు నడిపి బాలిక ప్రాణాలను బలితీసుకుంది. తప్పతాగి ఆమె కారు డ్రైవ్‌ చేస్తూ బైక్‌ని ఢీకొట్ట‌డంతో బైక్ మీద ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళని […]

Continue Reading

మెడికల్ మాఫియా… దోచేస్తున్నారు !

పేషంట్లను దోచేస్తున్న మెడికల్ మాఫియా నిజామాబాద్‌లో పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు పేద, మధ్యతరగతి జనం నుంచి దోపిడీ నిజామాబాద్ జిల్లాలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో చికిత్స కోసం హాస్పిటల్స్ లో చేరుతున్న రోగుల నుంచి అందినంత దోచుకుంటున్నాయి కొందరు యాజమానులు. రోగి బతకాలన్న ఆశతో ఉంటే, ట్రీట్మెంట్ ఖర్చుల పేరు చెప్పి లక్షల రూపాయల డబ్బులు గుంజుతోంది మెడికల్ మాఫియా . వైద్యాన్ని సేవగా కాకుండా వ్యాపారంగా తయారు చేశారు కొందరు ప్రైవేట్ […]

Continue Reading

టాలీవుడ్ లో సంచలనం-నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న (సోమవారం) ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సురానా ఇండస్ట్రీస్ మరియు సాయిసూర్య డెవలపర్స్‌తో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ గుర్తించిన వివరాల ప్రకారం, మహేష్ బాబు ఈ కంపెనీల ప్రమోషన్ కోసం రూ.3.4 కోట్ల చెక్, రూ.2.5 కోట్ల నగదు సహా మొత్తం […]

Continue Reading