జ్యోతి మల్హోత్రా… హైదరాబాద్ ని టార్గెట్ చేసిందా ?
జ్యోతి మల్హోత్రా…ఒకప్పుడు ట్రావెల్ టూర్స్ చేసే య్యూటూబర్…బ్లాగర్….ఇప్పుడామెను దేశద్రోహి అంటున్నారు. మన దేశ సైనిక రహస్యాలను పాకిస్థాన్ కు అమ్ముకుంది. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఢిల్లీలోని పాక్ ఎంబసీతో సంబంధాలు… పాకిస్తాన్ కి టూర్ కి వెళ్ళడం…. అక్కడ ప్రముఖులతో ఇంటర్వూలు చేయడం.. ఇవన్నీ దేశ ద్రోహి జ్యోతి మల్హోత్రాకు చాలా ఈజీగా మారాయి. అయితే ఆమె మూలాలు హైదరాబాద్ లోనూ కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి కీలక […]
Continue Reading