తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేల నియామకం

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేల నియామకం
తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు నియామకమయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా నియామకయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులకు ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.
దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ నేతృత్శంలో సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నియమాకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియమానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.