శివయ్యను ఇలా ఆరాధిస్తే కష్టాలు తొలగుతాయి !

Mahashivratri 2025 : శివ అంటే మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. మనమంతా కోరుకునేవి ఇవే. ఇవి దక్కాలంటే శివయ్య ఆశీస్సులు కలగాలంటే… మహా శివరాత్రి అనుకూలమైన రోజు. చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ మాసంలో బహుళ చతుర్ధశిని మహాశివరాత్రి పండగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ రోజు శివుడికి అభిషేకాలు, […]

Continue Reading

మహా కుంభ్ మేళాపై ఎందుకీ కడుపు మంట ?

144 యేళ్ళకు ఒక్క సారి వచ్చేది మహా కుంభమేళా … ఈ మేళా సందర్భంగా గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే…. కోటి సార్లు స్నానం చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాంద పురాణం చెబుతోంది. అందుకే ఇంతటి మహోన్నతమైన మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయడానికి కోట్ల మంది జనం ఉత్తరప్రదేశ్ కు క్యూలు కడుతున్నారు.. మేం బతికి ఉన్న కాలంలో మహా కుంభమేళా అనేది జరిగిందని ప్రతి ఒక్క హిందువు తమ జీవిత కాలంమంతా […]

Continue Reading

ఆరోజు ఏ పని మొదలుపెట్టినా విజయమే !

మాఘ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంలో చేసే పవిత్ర స్నానాలు, పండగలకు ప్రత్యేక స్థానం ఉంది. మాఘ మాసంలో శుక్ల పక్షం ఏకాదశి చాలా పవిత్రమైనది. ఆ రోజున భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అంతర్వేది ఏకాదశి అని పిలుస్తారు. ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచారుని ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అందుకే అది భీష్మాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ […]

Continue Reading

జనవరి 29న మౌనీ అమావాస్య… ఏం చేయాలి ?

జనవరి 29 (బుధవారం) నాడు పుష్య అమావాస్య ఉంది. దీన్నే మౌని అమావాస్య అంటారు. ఈ రోజుతో పుష్య మాసం ముగిసిపోతుంది. ఈ రోజున రెండో మహా కుంభ అమృత స్నానం చేస్తారు. అందుకే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. Read this also : శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి ? మౌనీ అమావాస్య ప్రత్యేకత ఏంటి […]

Continue Reading

ముక్కోటి ఏకాదశి నాడు ఇలా చేశారంటే !

ఈనెల 10న ముక్కోటి ఏకాదశి  దక్షిణాయనంలో యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజు వైకుంఠ ఏకాదశి. శ్రీహరిని మేల్కొల్పడానికి… స్వామిని దర్శించుకోడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకొని పరవశించిపోతారు. ముక్కోటి దేవతలు విష్ణువు దర్శనానికి వస్తారు కాబట్టే… దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. అందుకే ఇటు భూలోకంలో మనుషులు కూడా ఉత్తర ద్వారం ద్వారా గుడిలోపలికి ప్రవేశించి శ్రీమహా విష్ణువును దర్శించి తరించిపోతారు.   ప్రతి మాసంలో […]

Continue Reading

Bhagavad gita : భగవద్గీత ఎక్కడి నుంచి చదవాలి?

భగవద్గీత… అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన… అంటూ ఘంటశాల వారి కంఠం వింటే ఎక్కడలేని అనుభూతి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మన ముందుకు వచ్చి బోధిస్తున్నాడన్న ఫీలింగ్. గీతలోని ఒక్కో అధ్యాయం చదువుతూ దాన్ని విడమర్చి ఘంటశాల వారు చెబుతుంటే … మన దేహం భూమ్మీద ఉన్నట్టు అనిపించదు. గీత అంటే మన బతుకు. మనకు శ్రీకృష్ణ భగవానుడు అందించిన అమూల్యమైన సంపద. దాన్ని రోజూ పారాయణం చేస్తేనో….. రోజుకి వంతు పెట్టుకొని రెండు, మూడు పేజీలు… లేదంటే […]

Continue Reading
Karthika pournami

Srisailam : శ్రీశైలంలో జ్వాలాతోరణానికి ప్రత్యేకత

శ్రీశైలం పుణ్య క్షేత్రంలో కార్తీక పౌర్ణమి (Karthika pournami) సందర్భంగా జ్వాలాతోరణోత్సవం వైభవంగా జరుగుతుంది. పాతాళగంగ దగ్గర కృష్ణమ్మకు (Krishna River) శాస్త్రోకంగా హారతి ఇస్తారు. ఆలయంలో గంగాధర మండపం దగ్గర జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాన్ని దర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నేతితో తడిపిన నూలు వత్తులను తోరణంగా ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ భస్మాన్ని నుదుట రాసుకుంటే దీర్ఘాయుష్షుతో పాటు ఐశ్వర్యం దక్కతుందని భక్తులు నమ్ముతారు. కృష్ణమ్మకు పుణ్యహారతి […]

Continue Reading
Jwala thoranam

Pournami: కార్తీక పౌర్ణమి… జ్వాలాతోరణం దాటారంటే ! (చాగంటి గారి మాటల్లో )

ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల ముందు జ్వాలాతోరణం నిర్వహిస్తారు. శివ కేశవులకు ఎంతో ఇష్టమైనది కార్తీక మాసం. ఈ నెలలోని పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయని నమ్ముతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత, ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. ఈ జ్వాలను దర్శించుకోవడం వల్ల మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిమి కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదని అంటారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల ముందు రెండు కర్రలు నిలుపుగా […]

Continue Reading
Karthika Snanm

Karthika Pournami : ఇలాంటి కార్తీక పౌర్ణమి మళ్ళీ ఇప్పట్లో రాదు !

హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ కార్తీకపౌర్ణమి రోజు విష్ణువు, శివుడిని ఆరాధిస్తారు. ఈ రోజున స్నానం, పూజలు చేస్తే సర్వపాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ? పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి నవంబర్ 15 న ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున 4.58 నుంచి 5.51 గంటల మధ్యలో పుణ్య స్నానాలు చేయాలి. […]

Continue Reading