మాలేగావ్ కేసులో ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్ నిర్దోషి

 ఎన్.ఐ.ఎ కోర్టు సంచ‌ల‌న తీర్పు సంచ‌ల‌నం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని స్పెష‌ల్ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ (ఎన్.ఐ.ఎ) కోర్టు కీల‌క తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్ స‌హా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది. గురువారం ఈ తీర్పు చెప్పింది. మాలేగావ్ పేలుడు కేసు ఇన్వెస్టిగేష‌న్ తో పాటు ప్రాసిక్యూషన్ వాద‌న‌లో చాలా లోపాలు ఉన్నాయ‌ని కోర్టు తెలిపింది. ఈ […]

Continue Reading

అమెరికా వద్దంటే మన టెకీల ఫ్యూచర్ ఏంటి ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4డేస్ బ్యాక్ భారతీయుల మీద ఓ కామెంట్ చేశారు… AI సమ్మిట్‌లో భారతీయ టెక్ ఉద్యోగుల గురించి చేసిన కామెంట్స్ తో అమెరికాలో ఉన్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. “అమెరికన్ కంపెనీలు భారతీయులను నియమించడం మానేయాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి” అని ట్రంప్ చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ట్రంప్ కామెంట్స్ ఎందుకు చేశారు. ఒకవేళ ఆయన ఆదేశాలతో వాటిని ఇంప్టిమెంట్ చేస్తే… ఎవరిపై ఎలాంటి […]

Continue Reading

ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?

ఫోన్ ట్యాపింగ్ విషయంలో… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు ఫోన్ ట్యాపింగ్ లీగల్… అది ఇల్లీగల్ కాదు అని చెప్పారు, కానీ గత BRS ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. అదే సమయంలో, రేవంత్ రెడ్డిపై కూడా ఢిల్లీలో పెద్దల ఫోన్లు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ లీగలా, ఇల్లీగలా? లీగల్ అయితే, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? […]

Continue Reading

నైసార్ ఉపగ్రహం సక్సెస్

* భూమిని స్కాన్ చేసే శాటిలైట్ * ప్రతి 12 రోజులకి 2 సార్లు స్కానింగ్ * ప్రకృతి విపత్తులను ముందే పసిగడుతుంది * ఇస్రో, నాసా కలసి చేసిన తొలి ప్రాజెక్ట్ భారత్ అంతరిక్ష రంగంలో మరో అద్భుత విజయం సాధించింది! ఇస్రో (ISRO), నాసా (NASA) కలిసి అభివృద్ధి చేసిన ‘నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్’ (నైసార్) ఉపగ్రహం బుధవారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి […]

Continue Reading

యూట్యూబ్ డైట్ ప్లాన్స్ ఫాలో అయితే ప్రాణాలు పోతాయ్ !

చాలామంది యూట్యూబ్ లో హెల్త్ కి సంబంధించి వచ్చే రీల్స్, షార్ట్స్ చూసి గుడ్డిగా ఫాలో అవుతున్నారు… మన శరీరానికి అన్ని రకాల పోషకాలు కావాలి – కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్… ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కానీ, యూట్యూబ్‌లో కనిపించే కొన్ని డైట్ ప్లాన్లు చూసి, “జ్యూస్ మాత్రమే తాగితే బరువు తగ్గుతారు… అనో, “పచ్చి కూరగాయలు, మొలకలు తింటే సన్నబడతాం” అనో గుడ్డిగా నమ్మితే ప్రమాదమే! తమిళనాడులో 17 ఏళ్ల శక్తిశ్వరన్ […]

Continue Reading

ఆపరేషన్ సింధూర్ ఆపాలని ఏ లీడర్ చెప్పలేదు: మోడీ

ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యం, ప్రతాపంతో 140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలితాలను చూస్తున్నామని ఆయన అన్నారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌తో సహా విపక్షాల తీరును మోడీ విమర్శించారు. “ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడాను. పాకిస్థాన్ భారీ […]

Continue Reading

టెర్రరిస్టుల్ని చంపాలంటే ముహూర్తాలు చూడాలా?

పహల్గాంలో ఆపరేషన్ మహాదేవ్ తో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా విమర్శించారు. “ఉగ్రవాదులను హతమార్చడానికి తేదీలు, వారాలు చూడాలా? విపక్షాలు ఈ ఆపరేషన్‌ను ఎందుకు నిన్నే చేపట్టారని ప్రశ్నిస్తున్నాయి. దేశ భద్రత విషయంలో సైన్యం నిర్ణయాలను అనవసరంగా విమర్శిస్తున్నారు,” అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “సైన్యంపై నమ్మకం ఉంటేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. […]

Continue Reading

గాజాలో కరువు… అల్లాడుతున్న పిల్లలు : మానవత్వం మర్చిపోయామా ?

గాజా… ఈ పేరు వినగానే ఇప్పుడు మనసులో మెదిలేది యుద్ధం, బాంబులు, రక్తపాతం, ఆకలి కేకలు. ఒకప్పుడు సోమాలియాలో చూసిన ఆకలి బాధలు, బక్కచిక్కిన పిల్లల కళ్లలోని నిస్సహాయత, ఇప్పుడు గాజా వీధుల్లో కనిపిస్తోంది. ఈ భూమిపై మానవత్వం ఎక్కడికి పోయిందో అనిపిస్తోంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు… ఎవరినీ వదలకుండా కరువు కాటకాలు కబళిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనిక దాడులు, సహాయ శిబిరాలపై కాల్పులు… ఇవన్నీ గాజాని నరకంగా మార్చాయి. ఓ తల్లి బక్కగా ఉన్న పిల్లాడిని ఎత్తుకుని […]

Continue Reading

ఇండియా-పాక్ మ్యాచ్ పై ఫ్యాన్స్ గరం గరం

* ఆసియాకప్ లో పాక్ తో మ్యాచ్ వద్దు * సోషల్ మీడియాలో #BoycottAsiaCup * పహల్గామ్ దాడికి అభిమానుల నిరసన * క్రికెట్ అభిమానులకు పొలిటికల్ లీడర్స్ మద్దతు ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న UAEలో జరగబోతోంది. కానీ, పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత ఈ మ్యాచ్‌ని రద్దు చేయాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఎక్స్ లో #BoycottAsiaCup విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రెండు […]

Continue Reading

ప్రాచీన శివాలయం కోసం యుద్ధం : బౌద్ధ దేశాలు థాయ్ లాండ్, కంబోడియా ఘర్షణ

థాయిలాండ్, కంబోడియా అనే రెండు బౌద్ధ దేశాల మధ్య ఒక హిందూ దేవాలయం కోసం యుద్ధం జరుగుతోంది. ఈ ఘర్షణలో రాకెట్ లాంచర్లు, మిసైల్స్, ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలకు కారణం ప్రిహ విహియర్ ఆలయం (Preah Vihear Temple), ఇది 11వ శతాబ్దపు నాటి శివాలయం, ఇది డాన్గ్రేక్ పర్వతాల మీద ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించారు. ఈ ఆలయాన్ని ఖైమర్ సామ్రాజ్య రాజులు, సూర్యవర్మన్-1, సూర్యవర్మన్-2, 9వ, […]

Continue Reading