భారత్ దెబ్బకు పాకిస్తాన్ విల విల !
: ఆర్థికంగా భారీ నష్టాలు భారత్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసి… టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి మనదేశానికి పంపుతూ…యేటా వందలు, వేల మంది ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు అంతకు అంత అనుభవిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పెట్టిన ఒకే ఒక కండిషన్ తో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయింది… పాక్ లో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. భారత్ నిషేధంతో పాకిస్తాన్ కి ఓ భారీ షాక్ […]
Continue Reading