పితృ తర్పణాలకు జ్యేష్ఠ అమావాస్య
పితృదేవతలను స్మరించుకోడానికి… జ్యేష్ఠ అమావాస్య అనకులమైన రోజు. ఈనెల అంటే 2025 జూన్ 25 నాడు జ్యేష్ఠ అమావాస్య వస్తోంది. ఆరోజు పూజలు, దానధర్మాలు మొదలైన కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణాలు విడుస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉంటారనీ, వాళ్ళ ఆశీస్సులు మనకు అందుతాయని పురణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఏం చేయాలి జూన్ 25 న జ్యేష్ఠ అమావాస్య రోజున నదీ స్నానం చేసి పరమశివుణ్ణి పూజించారు. అలా చేయడం […]
Continue Reading