భద్ర మూవీకి 20యేళ్ళు – రవితేజ కెరీర్‌ లో బ్లాక్ బస్టర్

మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో మర్చిపోలేని బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘భద్ర’ ఒకటి. 2005 మే 12న విడుదలైన ఈ సినిమా, సోమవారంతో 20 యేళ్ళు పూర్తిచేసుకుంది. రవితేజ కెరీర్‌కు ఇది కీలక మైలురాయి. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజకు జోడీగా మీరా జాస్మిన్ నటించగా, ప్రకాశ్ రాజ్, సునీల్, అర్జున్ బజ్వా ప్రధాన పాత్రల్లో మెరిశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం […]

Continue Reading

“మెట్ గాలా అంటే మొదట భయమే వేసింది”:షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిసారిగా మెట్ గాలా 2025 వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొన్న మొదటి భారతీయ నటుడిగా శ్రేణిలో చేరారు. ఈ సందర్భంగా షారుఖ్ తన అనుభవాలను పంచుకుంటూ మాట్లాడుతూ, “మెట్ గాలా పేరు వినగానే మొదటిసారి భయమే వేసింది. నిజంగా ఈ ఈవెంట్‌కు ముందురోజు చాలా నర్వస్‌గా అనిపించింది. అసలు అక్కడ నుంచి తక్షణమే వెళ్లిపోవాలనిపించింది కూడా!” […]

Continue Reading

ఏపీలో ఉచితంగా గుండెపోటు నివారణకు టెనెక్టిప్లేస్ ఇంజక్షన్..!

ఇప్పటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండానే గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, గుండెపోటు బాధితులకు ప్రాణాలు నిలుపుకోవడానికి అవసరమైన టెనెక్టిప్లేస్ ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గుండెపోటు వచ్చిన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మందును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Continue Reading

పెద్దిలో రామ్ చరణ్ షాట్‌ రీక్రియేట్ చేసిన డీసీ.. అదిరిందిగా!

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ అయితే అందరినీ ఆకట్టుకుంది. ఆ ఒక్క షాట్ చూస్తేనే డైరెక్టర్ బుచ్చిబాబు వేసుకున్న విజన్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత, ఆ క్రికెట్ […]

Continue Reading

ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదు: విజయ్ దేవరకొండ క్షమాపణ

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళ నటుడు సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, ఆయన “ట్రైబల్” అనే పదాన్ని ఉపయోగించారు. అయితే, ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయంటూ బాపూనగర్‌ ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Continue Reading

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్: త్వరలో ‘స్పిరిట్’ షూటింగ్

ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “రాజాసాబ్” చిత్రీకరణ దశలో ఉండగా, మరో భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” గురించి నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ రాబోయే 2–3 నెలల్లో ప్రారంభమవుతుందని, 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇంతకుముందు “యానిమల్”తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, “యానిమల్ పార్క్” తరువాత ప్రభాస్‌తో కలిసి “స్పిరిట్” అనే పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ […]

Continue Reading

అందుకే అవకాశాలు రావట్లేదు : అసలు విషయం చెప్పిన మీనాక్షి

టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఇప్పటివరకు ఆమె acted సినిమాలు కొన్ని మినిమమ్‌ హిట్స్ అందుకున్నా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఒక్కసారిగా ₹100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారినప్పటికీ, ఆశించిన రకాల పాత్రలు మాత్రం ఆమెకు అందడం లేదు. అంగా ప్రదానియతగా మంత్రం పాత్రలే వస్తుండటంతో, ఫుల్‌ ఫ్లెడ్‌ రోల్స్ కోసం ఎదురుచూస్తున్న మీనాక్షి, ప్రస్తుతం వచ్చిన అవకాశాలతోనే కాంప్రమైజ్ […]

Continue Reading

తాగి బండి నడుపుతావా ? మైండ్ ఉందా ?: జాన్వీ క‌పూర్ ఫైర్

ఈ మ‌ధ్య మ‌ద్యం మ‌త్తులో ఎన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి మ‌నం చూస్తూనే ఉన్నాం. పురుషులతో పాటు మ‌హిళ‌లు కూడా మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ని న‌డుపుతూ ప‌లువురి మ‌ర‌ణానికి కార‌ణం అవుతున్నారు. తాజాగా జైపూర్‌లో ఒక మహిళ మద్యం మత్తులో కారు నడిపి బాలిక ప్రాణాలను బలితీసుకుంది. తప్పతాగి ఆమె కారు డ్రైవ్‌ చేస్తూ బైక్‌ని ఢీకొట్ట‌డంతో బైక్ మీద ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళని […]

Continue Reading

మెడికల్ మాఫియా… దోచేస్తున్నారు !

పేషంట్లను దోచేస్తున్న మెడికల్ మాఫియా నిజామాబాద్‌లో పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు పేద, మధ్యతరగతి జనం నుంచి దోపిడీ నిజామాబాద్ జిల్లాలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో చికిత్స కోసం హాస్పిటల్స్ లో చేరుతున్న రోగుల నుంచి అందినంత దోచుకుంటున్నాయి కొందరు యాజమానులు. రోగి బతకాలన్న ఆశతో ఉంటే, ట్రీట్మెంట్ ఖర్చుల పేరు చెప్పి లక్షల రూపాయల డబ్బులు గుంజుతోంది మెడికల్ మాఫియా . వైద్యాన్ని సేవగా కాకుండా వ్యాపారంగా తయారు చేశారు కొందరు ప్రైవేట్ […]

Continue Reading

టాలీవుడ్ లో సంచలనం-నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న (సోమవారం) ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సురానా ఇండస్ట్రీస్ మరియు సాయిసూర్య డెవలపర్స్‌తో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ గుర్తించిన వివరాల ప్రకారం, మహేష్ బాబు ఈ కంపెనీల ప్రమోషన్ కోసం రూ.3.4 కోట్ల చెక్, రూ.2.5 కోట్ల నగదు సహా మొత్తం […]

Continue Reading