ఆపరేషన్‌ సిందూర్‌ విజయోత్సవం : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్

FOR ENG VERSION : CLICK HERE న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15న జరుగుతున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆపరేషన్‌ సిందూర్ విజయోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 2025లో జరిగిన ఈ సైనిక ఆపరేషన్‌ భారత భద్రతా దళాల ధైర్యాన్ని, వ్యూహాత్మక విజయాన్ని గుర్తు చేస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న 140 ప్రముఖ ప్రదేశాల్లో సైనిక, పారా మిలిటరీ, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బ్యాండ్లు దేశభక్తి గీతాలతో సంగీత ప్రదర్శనలు ఇస్తాయి. ఎర్రకోట […]

Continue Reading