చైనా, పాకిస్తాన్ కు భారత్ ఝలక్
SCO స్టేట్మెంట్ పై సైన్ చేయని రాజ్ నాథ్ జమ్ము కశ్మీర్ లో పహల్గామ్ ఎటాక్ తర్వాత భారత్ అన్ని వేదికల్లోనూ చాలా దూకుడుగా వెళ్తోంది. పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేపట్టి, ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేయడం, పాక్ ఎయిర్ బేస్ లను నాశనం చేయడం లాంటివి జరిగాయి. ఆ తర్వాత అన్ని దేశాలకు మన ప్రతినిధులను పంపి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టే ప్రయత్నం జరిగింది…ఇప్పుడు లేటెస్ట్ గా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ, […]
Continue Reading