ఖర్గే టూర్ పై కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. శుక్రవారం కూడా ఇక్కడే ఉంటారు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ తో పాటు, ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి కార్యకర్తల బహిరంగ సభలో కూడా పాల్గొంటున్నారు. అయితే గాంధీ భవన్ శుక్రవారం జరిగే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొంటున్నారు. ఈ మీటింగ్ కి రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి […]
Continue Reading