సమంత, రకుల్ కి నోటీసులిస్తారా ?

ఏడాదిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఫోన్లు ట్యాపింగ్ అయిన పొలిటికల్ లీడర్లను పిలిచి, స్టేట్ మెంట్స్ తీసుకుంది ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్. అయితే లేటెస్ట్ గా కొత్తగా కొందరు హీరోయిన్లు, యాంకర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో మాత్రమే సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్లు మాత్రమే ట్యాప్ అయినట్టు తేలింది. సమంత-నాగచైతన్య పెళ్ళి బంధం దెబ్బతినడానికి ఫోన్ ట్యాపింగే కారణమనే ప్రచారం […]

Continue Reading

హీరోయిన్స్ ఫోన్లు ట్యాప్ చేశారా?

తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తోంది… ఈ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటూ సంచలనంగా మారుతోంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్ట్‌లు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని తెలిసింది. కానీ, సినీ స్టార్స్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే షాకింగ్ న్యూస్ బయటకొస్తోంది. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బా, అనసూయ భరద్వాజ్… ఇంకా హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అసలు […]

Continue Reading