తాగి బండి నడుపుతావా ? మైండ్ ఉందా ?: జాన్వీ క‌పూర్ ఫైర్

ఈ మ‌ధ్య మ‌ద్యం మ‌త్తులో ఎన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి మ‌నం చూస్తూనే ఉన్నాం. పురుషులతో పాటు మ‌హిళ‌లు కూడా మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ని న‌డుపుతూ ప‌లువురి మ‌ర‌ణానికి కార‌ణం అవుతున్నారు. తాజాగా జైపూర్‌లో ఒక మహిళ మద్యం మత్తులో కారు నడిపి బాలిక ప్రాణాలను బలితీసుకుంది. తప్పతాగి ఆమె కారు డ్రైవ్‌ చేస్తూ బైక్‌ని ఢీకొట్ట‌డంతో బైక్ మీద ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళని […]

Continue Reading