జగన్పై అసంతృప్తి ?అసెంబ్లీకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ?
ఈ నెల 18 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి…అసెంబ్లీ సెషన్స్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది… తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో….కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు కాబట్టి….ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీ గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు… కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలకంటే ముందే వేడెక్కుతోంది అక్కడి రాజకీయ వాతావరణం YSR కాంగ్రెస్ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు […]
Continue Reading