రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
రూ. 2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. వాటిని బ్యాంకుల్లో ఇచ్చి.. అంతే విలువ కలిగిన అమౌంట్ ను పొందొచ్చని తెలిపింది. కేంద్రం రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ప్రజలు వాళ్ల దగ్గరున్న ఆ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అయితే ఇంకా రూ. 6,017 కోట్ల విలువైన 2 వేల కరెన్సీ నోట్లు వారి దగ్గరే ఉండిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని […]
Continue Reading