ధర్మస్థలలో ఏ జరిగింది ? అంతు చిక్కని మిస్టరీ

గత కొన్ని రోజులుగా… మీడియాలో, సోషల్ మీడియాలో ధర్మస్థల గురించి వార్త వైరల్ అవుతోంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల పుణ్యక్షేత్రం, ఇక్కడ శివుడు మంజునాథ స్వామిగా దర్శనమిచ్చిన పవిత్ర స్థలం. ఏటా లక్షల మంది భక్తులు సందర్శించే ఈ ఆలయం. ఇప్పుడు దారుణమైన హత్యలు, అత్యాచారాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. గత 20 ఏళ్లలో వందల మంది బాలికలు, టీనేజర్లపై అత్యాచారాలు, హత్యలు జరిగినట్టు ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడి కంప్లయింట్ […]

Continue Reading