విదేశాల్లో చదువులు ఆగినట్టేనా ?

న్యూఢిల్లీ : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టే కుదిరి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. 11 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో అక్కడి జన జీవనం భయానకంగా మారింది. జెరూసలెం, టెహ్రాన్ లాంటి కొన్ని నగరాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు . యుద్ధభూమి నుంచి భారత పౌరులను స్వదేశానికి తరలించే ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఐదు రోజుల్లో ఇరాన్ నుంచి ఎనిమిది విమానాల్లో 1700 మందికి పైగా భారతీయులు ఇళ్ళకు […]

Continue Reading