టాలీవుడ్ లో సంచలనం-నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న (సోమవారం) ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సురానా ఇండస్ట్రీస్ మరియు సాయిసూర్య డెవలపర్స్‌తో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ గుర్తించిన వివరాల ప్రకారం, మహేష్ బాబు ఈ కంపెనీల ప్రమోషన్ కోసం రూ.3.4 కోట్ల చెక్, రూ.2.5 కోట్ల నగదు సహా మొత్తం […]

Continue Reading